Site logo

Blog

Mar 08
కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి

కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంటే భయంతో వణుకుతున్న స్థితిలో హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాజిటివ్ పేషెంట్ ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పరామర్శించి చరిత్ర సృష్టించారు. సామాన్య ప్రజలే కాకుండా డాక్టర్లు సైతం చికిత్స చేయడానికి భయపడుతున్న తరుణంలో మంత్రి ఈటెల కరుణ పాజిటివ్ పేషెంట్ ను […]

Mar 05
పట్టణ ప్రగతి సమీక్ష సమావేశాలు

పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, కమీషనర్ గారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు

Mar 05
వ్యక్తి ప్రమాదవశాత్తు కెనాల్ లో జారిపడి మృతి

కరీంనగర్ జిల్లా:- ఇళ్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామ శివారులోని కెనాల్ ల మర్రివానిపల్లి గ్రామానికి చెందిన అల్లకొండ రాజిరెడ్డి( 37) అను వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి..

Mar 05
జీతం ఇవ్వడం లేదంటూ లెక్చరర్ కళాశాల ముందు బైఠాయింపు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మునిగంటి రాణి గత నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వడం లేదంటూ కళాశాల ముందు బైఠాయింపు.

Feb 22
రెండు రోజులు సి.సి.ఐ. వారిచే వత్తి కొనుగోళ్ళు నిలుపుదల

పత్రికా ప్రకటన రైతు సోదరులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా – ప్రస్తుతం కాటన్ జిన్నింగ్ మిల్లులయందు పత్తి విల్వలు, దూది బేళ్ళు అధికముగా నిల్వలు ఉన్నందున కొనుగోళ్ళకు ఇబ్బందికరముగా మారింది. కావున తేది 24.02.2020 సోమవారము, తేది 25.02.2020 మంగళవారము (2) రెండు రోజులు సి.సి.ఐ. వారిచే వత్తి కొనుగోళ్ళు నిలుపుదల చేయనైనది. తిరిగి తేది 26.02.2020 బుధవారము రోజు నుండి సి.సి.ఐ. వారిచే పత్తి కొనుగోళ్ళు జరుపబడును. కావున, రైతు పోదరులు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి […]

Feb 22
మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ప్రారంభం

హుజురాబాద్, జమ్మికుంట మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పడుతున్నది. ఈ పాఠశాలలో 75% మైనార్టీ విద్యార్థులకు 25 శాతం నాన్ మైనార్టీ విద్యార్థులకు ప్రవేశానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటన వెలువడింది.

Feb 13
ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

Feb 02
20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కరీంనగర్ జిల్లా:- జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ గారు.. పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల.విజయ గారు ఇతర ప్రజా ప్రతినిధులు…

Feb 02
రైతులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్‌ – తెలంగాణ రైతు సంఘం, జమ్మికుంట

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ రైతుల ఆకాంక్షలను నేరవెర్చే విధంగా లేదు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని, వ్యవసాయరంగానికి, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చామని ఘనంగా ప్రకటించి ఆచరణలో మాత్రం రైతుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. దేశవ్యాప్తంగా రైతాంగం డిమాండ్‌ చేస్తున్న స్వామినాథన్‌ కమిటీ చేసిన సిపార్సులు అమలు, ముఖ్యంగా సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు (సి2 ఖర్చు)కు 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, కేరళ తరహా రుణవిమోచన చట్టం అమలు […]

Feb 01
బాధ్యతలు చేపట్టిన జమ్మికుంట మున్సిపాలిటీ పాలక వర్గం. ఈటెల ఆధ్వర్యంలో పదవి స్వీకరణ చేసిన చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ డేశిని స్వప్న

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవి స్వీకరణ మహోత్సవానికి హాజరైన ఈటెల జమ్మికుంట మున్సిపాలిటీ నూతన పాలక వర్గ పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల. జమ్మికుంట మున్సిపాలిటీ 30 కి గాను 22 కౌన్సిలర్ల ను గెలిచిన టి.అర్.ఎస్. చైర్మన్ గా తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ గా దేషిని స్వప్న మరియు పాలక వర్గ పదవీ స్వీకారం. తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ సమక్షంలో […]