Site logo

20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కరీంనగర్ జిల్లా:-
జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ గారు..
పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల.విజయ గారు ఇతర ప్రజా ప్రతినిధులు…

Comments

  • No comments yet.
  • Add a comment