Site logo

Category: Education

Sep 20
ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దాలని విద్యాశాఖ మంత్రిని కోరిన నంది అవార్డు గ్రహీత ప్రభు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో […]

Jun 25
ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి – చేర్పించండి

ఉచిత విద్య, నాణ్యమైన విద్య మరియు ప్రతీ సంవత్సరం అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి. చేర్పించండి. జమ్మికుంట పట్టణ & పరిసర ప్రాంత విద్యాభిమానులకు, పోషకులకు నమస్సుమాంజలులు.. గత 60 సంవత్సరాలుగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, విద్యార్థుల ప్రతిభను వికసింపజేస్తూ విశిష్టమైన రీతిలో బోధనచేస్తూ విజయతీరాల వైపు చేర్పిస్తున్న కళాశాల “ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికుంట”SSC లో అత్యధిక మార్కులు సాధించిన వారిని, సహజంగా ప్రతిభ […]

Mar 05
జీతం ఇవ్వడం లేదంటూ లెక్చరర్ కళాశాల ముందు బైఠాయింపు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మునిగంటి రాణి గత నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వడం లేదంటూ కళాశాల ముందు బైఠాయింపు.

Feb 22
మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ప్రారంభం

హుజురాబాద్, జమ్మికుంట మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పడుతున్నది. ఈ పాఠశాలలో 75% మైనార్టీ విద్యార్థులకు 25 శాతం నాన్ మైనార్టీ విద్యార్థులకు ప్రవేశానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటన వెలువడింది.

Dec 24
జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చైర్ పర్సన్

తేదీ 23.12.2019 ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Dec 11
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2020-2021 జాబ్ క్యాలెండర్

-కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్‌డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్‌లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను […]

May 31
మేదరి పేద విద్యార్థి విద్యార్థుల ప్రతిభ పురస్కారాలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్

కరీంనగర్ జిల్లా// హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం లోని స్థానిక వర్తక సంఘ భవనంలో మేదరి పేద విద్యార్థి విద్యార్థులు ప్రతిభ పురస్కారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు వచ్చి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్య పేదరికంతో కాదు కృషితో చదవాలన్నారు పేదల అందరినీ ఆదుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మేదర సంఘ […]

May 27
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ప్రవేశాల కోసం ఆహ్వానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ఉపాధ్యాయనీలు ప్రవేశాల కోసం ప్రచారంలో భాగంగా స్థానిక స్పందన ఆశ్రమాన్ని సందర్శించి అందులోని పిల్లలను వారి విద్యాలయంలో  చేర్పించాలని విద్యాలయంలోని అన్ని సౌకర్యాలను గురించి వారికి విపులంగా వివరించి చెప్పారు అందుకుగాను విద్యార్థులు సుముఖత చూపించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు

May 18
నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలనతెలంగాణలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు శనివారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల కోసం ఇప్పటికే 12,303 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించి, స్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వీరు శనివారం నుంచి జరగనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావొచ్చని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసేదాకా (ఈ నెల 24 వరకు) వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Jan 29
ఒక్క సెట్టింగ్ తో మీ ఫోన్ లో కాంటాక్ట్స్ ఎప్పటికీ భద్రం

మొబైల్ ఫోన్ మార్చి నపపుడల్లా లేదా పోయినప్పుడు చాలా మంది కి ఏర్పడే మొట్ట మొదటి సమస్య ఫోన్ నెంబర్స్ లేక పోవడం. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో ఎవరికి ఫోన్ నెంబర్స్ రాసి భద్ర పరిచే అలవాటు లేకుండా పోయింది.మరి ఈ సమస్యకు చాలా మంచి పరిష్కారం ఉంది. సులభంగా ఎప్పటికప్పుడు మన కాంటాక్ట్స్ నెంబర్స్ ఆన్ లైన్ లో అనగా వర్చ్యువల్ గా స్టోర్ చేసుకొనే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి […]