జీతం ఇవ్వడం లేదంటూ లెక్చరర్ కళాశాల ముందు బైఠాయింపు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మునిగంటి రాణి గత నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వడం లేదంటూ కళాశాల ముందు బైఠాయింపు.

Leave A Comment