Site logo

Category: Editorchoice

Jun 22
నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ MLC & TRS పార్టీ ఇంఛార్జ్

జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన్ గార్డెన్స్ లో జరిగిన వీణవంక మండలం రామకృష్ణాపూర్ సర్పంచ్ సమ్మిరెడ్డి కుమారుడు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు సాగర్ రెడ్డి-శ్రావణి రెడ్డి ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ TRS పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్   ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్ కుమార్, మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య , సింగిల్ విండో […]

May 10
జర్నలిస్ట్ కుటుంబాలకు యుప్ టీవీ సీఈవో చేయూత

జమ్మికుంట మండలం సీనియర్ పాత్రికేయులు వడ్లకొండ రాజు, సుధాకర్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాలకు వీణవంక గ్రామానికి చెందిన యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి చేయూత అందించారు.. వారి పిల్లల ఉన్నత చదువులకై ఒక్కో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పాటు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇంటర్ మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ స్కాలర్ షిప్ అందనుంది. సోమవారం ఇరు కుటుంబాల పిల్లలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ […]

Dec 20
ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం ఎన్నిక

29 న జరిగే మహాధర్నా ను విజయవంతం చేయండి. ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం. తేది 19.12.2020 శనివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రం లో రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షునిగా ఉన్నత పాఠశాల టేకుర్తి కి చెందిన నెరుపటి ఆనంద్ (అంకూస్). ప్రధాన కార్యదర్శిగా ప్రాథమికోన్నత పాఠశాల శ్రీరాములపల్లి కి చెందిన యం నాగరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా […]

Oct 02
గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట లో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద గాంధీ కి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు కమీషనర్ అనిసూర్ రషీద్ గారు, పి ఎ సి ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు…

Sep 02
రానున్న సంవత్సర కాలంలో జమ్మికుంట, హుజురాబాద్ లను మోడల్ టౌన్స్ గా అభివృద్ది చేద్దాం – సిడీఎంఏ సమావేశంలో ఈటెల

హైదరాబాద్ : మసాబ్ టాంక్ లోని సిడీఎంఏ కార్యాలయంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశం అయిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ అరవింద్ కుమార్ గారు, సిడిఎంఏ శ్రీ సత్యనారాయణ గారు హాజరయ్యారు. రెండు మున్సిపాలిటీలలో ఉన్న సమస్యలు పరిష్కారం, మోడల్ టౌన్ లుగా తీర్చిదిద్దడానికి అవసరం అయినా కంప్రేహెన్సివ్ సిటీ డెవల్మెంట్ ప్లాన్ తయారు చేయాలని కోరిన మంత్రి. […]

Apr 23
నాగంపేట పరిధిలో ఆటో డ్రైవర్లకు గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులను పంపిణీ

జమ్మికుంట మండలం నాగం పేట గ్రామపంచాయతీ పరిధిలో ఆటో డ్రైవర్లకు గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులను పంపిణీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట ఎంపీపీ మమత ,మాజీ మార్కెట్ సభ్యులు తుమ్మేటి సమ్మిరెడ్డి,జమ్మికుంట జడ్పిటిసి సభ్యులు డాక్టర్. శ్రీ రామ్ శ్యామ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడట మే కాకుండా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ […]

Mar 30
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో సరుకుల హోమ్ డెలివరీ – కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు బయటకు రావద్దని వినతి – తహశీల్దారు

జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జమ్మికుంట తాసిల్దార్ నారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించుటకు చర్యలలో భాగంగా శ్రీయుత కలెక్టర్, కరీంనగర్ గారి సూచనల మేరకు తేది: 29.03.2020 రోజున జమ్మికుంట పట్టణములోని కిరాణ షాపు / సూపర్ మార్కెట్ / వర్తక సంఘం సభ్యులు / యాజమానులతో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశంలో జమ్మికుంట పట్టణ ప్రజలు ఎక్కువగా కిరాణ షాప్/ సూపర్ మార్కెట్ / వర్తక సంఘం వద్ద […]

Mar 18
జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దడమే మా పాలకవర్గ లక్ష్యం- చైర్మన్ తక్కళ్లపల్లి

జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ […]

Mar 18
జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దడమే మా పాలకవర్గ లక్ష్యం- చైర్మన్ తక్కళ్లపల్లి

జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు.హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ చౌరస్తా […]

Mar 08
కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి

కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంటే భయంతో వణుకుతున్న స్థితిలో హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాజిటివ్ పేషెంట్ ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పరామర్శించి చరిత్ర సృష్టించారు. సామాన్య ప్రజలే కాకుండా డాక్టర్లు సైతం చికిత్స చేయడానికి భయపడుతున్న తరుణంలో మంత్రి ఈటెల కరుణ పాజిటివ్ పేషెంట్ ను […]