Site logo

Category: News

Sep 20
ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దాలని విద్యాశాఖ మంత్రిని కోరిన నంది అవార్డు గ్రహీత ప్రభు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో […]

Oct 22
జమ్మికుంట లో ఎస్.ఆర్.శంకరన్, కొమురం భీమ్ జయంతి వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]

Jun 24
నరేంద్ర మోడీ బహిరంగ సభ సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి .

జమ్మికుంట టౌన్:భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ జులై 3వ తేదీ రోజున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4-00 గంటలకు జరిగే బహిరంగ సభకు నరేంద్రమోదీ రావడం […]

May 11
18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు – తహశీల్దార్

Raithu Bazaar in Jammikunta ఇందుమూలముగా సమస్త జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత పజలకు తెలియజేయునది ఏమనగా వచ్చే బుధవారం అనగా తేది: 18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ (నూతన జమ్మికుంట కూరగాయల మార్కెట్) లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, మరియు బయట ఎక్కడ కూడా కూరగాయలు క్రయవిక్రయాలు జరపకుండా చూసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్, పద్మావతి, తహశీల్దార్, మున్సిపల్ కమీషనర్, పోలీసు శాఖ వారిని ఈ […]

Dec 20
ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం ఎన్నిక

29 న జరిగే మహాధర్నా ను విజయవంతం చేయండి. ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం. తేది 19.12.2020 శనివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రం లో రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షునిగా ఉన్నత పాఠశాల టేకుర్తి కి చెందిన నెరుపటి ఆనంద్ (అంకూస్). ప్రధాన కార్యదర్శిగా ప్రాథమికోన్నత పాఠశాల శ్రీరాములపల్లి కి చెందిన యం నాగరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా […]

Sep 10
జమ్మికుంటలో కేసిఆర్, ఈటెల, కేటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తేదీ; 09-09-2020 కరీంనగర్ జిల్లా జమ్మికుంటఅసెంబ్లీ సమావేశంలో విఆర్వో వ్యవస్థ రద్దు పై బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేసిఆర్, కేటీఆర్, ఈటెల చిత్ర పటాలకు స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసిన టిఅర్ఎస్ నాయకులు.అనంతరం కాళోజీ జయంతి పురస్కరించుకొని కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూఅవినీతి నిర్మూలనే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా VRO వ్యవస్థ రద్దు చేసిన ఘనత […]

Aug 18
మంత్రి ‘ తుఫాను ‘ పర్యటన

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నియోజక వర్గం లోని దెబ్బ తిన్న ప్రాంతాలను పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు అలాగే వరద బాదితులను కలిసి మంత్రి ఈటెల పరామర్శించారు.మంత్రి మాట్లాడుతూ… గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండాయి. వరద ప్రభావం తెలుసుకునేందుకు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మానేరు పరివాహక […]

Aug 06
కేసిఆర్ కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్న హామీ వెంటనే నెరవేర్చాలి – కాంగ్రెస్ నేతలు

ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణ కేంద్రంలో కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. పత్తి కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ “2014 సంవత్సరం లో సీఎం కేసిఆర్ కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తా అని చెప్పిన కేసిఆర్ కి గుర్తు చేస్తూ 2017 లో కరీంనగర్ జిల్లా నడి బొడ్డున మెడికల్ కాలేజీ కోసం టిపిసిసి వర్కింగ్ […]

Aug 04
హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి 15 లక్షల 125 కె.వి. జనరేటర్ సదుపాయం

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వరుసగా ఆధునిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్.టి. చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు ఆరంభమయ్యాయి. పెరిగిన సేవలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి ఆధునిక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా అడ్మిట్ అయిన పేషెంట్లు కరెంటు కోతతో […]

Apr 25
జమ్మికుంట కూరగాయల మార్కెట్ యదా తథం – జమ్మికుంట పోలీస్ మరియు మున్సిపాలిటీ చైర్మన్

జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి జమ్మికుంట పరిధిలో కాలేజ్ గ్రౌండ్ లో గల మార్కెట్ బంద్ అన్న వాట్స్ అప్ న్యూస్ ను నమ్మకండి. అందులో హోల్ సెల్ వ్యాపార్తులు వారు బంద్ చేసుకున్నారు, మార్కెట్ యదా విధిగా రేపటినుంచి నడుస్తుంది రైతులు వారు పండించిన కూరగాయలు ఇదే మార్కెట్ కు తెచ్చి అమ్ముకోవచ్చు ఎవరు కుడు అసత్య ప్రచారాలు నమ్మకండి… జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి జమ్మికుంట పరిసర గ్రామాల్లో ని కూరగాయల రైతులు యధాతధంగా […]