Site logo

Blog

Feb 06
అధైర్య పడకండి అండగా ఉంటా – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అధైర్య పడకండి అండగా ఉంటా లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి […]

Feb 05
ఉదారతను చాటుకున్న గ్రామీణ వైద్యులు

భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.

Sep 20
ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దాలని విద్యాశాఖ మంత్రిని కోరిన నంది అవార్డు గ్రహీత ప్రభు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో […]

Oct 22
జమ్మికుంట లో ఎస్.ఆర్.శంకరన్, కొమురం భీమ్ జయంతి వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]

Oct 15

ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన గాయత్రీ బ్యాంక్

జమ్మికుంట: ది గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్, జమ్మికుంట శాఖ వారు తమ నిర్భయ సేవింగ్ ఖాతా దారుడైన బత్తుల శ్రీనివాస్ ఇటీవల ప్రమాదంలో మరణించడంతో మృతుని నామిని అయిన బత్తుల సరోజన కి 1 లక్ష రూపాయల చెక్కును పంపిణీ చేశారు. బత్తుల శ్రీనివాస్ ఒక ప్రమాదంలో మరణించారు. మృతునికి ది గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ యందు గల గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా పై ప్రమాద భీమా సౌకర్యం ద్వారా […]

Jul 06
స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి

ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]

Jun 25
ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి – చేర్పించండి

ఉచిత విద్య, నాణ్యమైన విద్య మరియు ప్రతీ సంవత్సరం అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి. చేర్పించండి. జమ్మికుంట పట్టణ & పరిసర ప్రాంత విద్యాభిమానులకు, పోషకులకు నమస్సుమాంజలులు.. గత 60 సంవత్సరాలుగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, విద్యార్థుల ప్రతిభను వికసింపజేస్తూ విశిష్టమైన రీతిలో బోధనచేస్తూ విజయతీరాల వైపు చేర్పిస్తున్న కళాశాల “ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికుంట”SSC లో అత్యధిక మార్కులు సాధించిన వారిని, సహజంగా ప్రతిభ […]

Jun 25
మీ పిల్లల్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టి గురుకులాల్లో (బాల, బాలికలకు ) దరఖాస్తులు చేసుకోండి.

SC గురుకులాలు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెంట్ హైదరాబాద్ లోని గౌలిదొడ్డి (బాలికలు) మరియు కరీంనగర్ అలుగునూర్ లో 8 వ తరగతి పూర్తి చేసుకొని (బాల, బాలికలు ) 9వ తరగతి కి దరఖాస్తులు చేసుకోవచ్చు, ST గురుకులం ఖమ్మం జిల్లా పరిగి లో స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ లో 6 వ తరగతి పూర్తి చేసుకొని 7 వ తరగతి (బాలుర) కోసం దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది, ఇట్టి దరఖాస్తులకు చివరి […]

Jun 24
నరేంద్ర మోడీ బహిరంగ సభ సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి .

జమ్మికుంట టౌన్:భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ జులై 3వ తేదీ రోజున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4-00 గంటలకు జరిగే బహిరంగ సభకు నరేంద్రమోదీ రావడం […]

Jun 22
నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ MLC & TRS పార్టీ ఇంఛార్జ్

జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన్ గార్డెన్స్ లో జరిగిన వీణవంక మండలం రామకృష్ణాపూర్ సర్పంచ్ సమ్మిరెడ్డి కుమారుడు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు సాగర్ రెడ్డి-శ్రావణి రెడ్డి ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ TRS పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్   ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్ కుమార్, మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య , సింగిల్ విండో […]