Site logo

Category: Featured

Feb 08
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మరియు సిబ్బంది

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జమ్మికుంట కమిషనర్ అనిసూర్ రషీద్ గారు మరియు ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళ పల్లి రాజేశ్వరరావు గారు వ్యాక్సిన్ తీసుకున్న కమిషనర్ అనిసూర్ రషీద్ గారిని ఉద్యోగులను కార్మికులనుఅభినందించారు.చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారుమాట్లాడుతూ అందరూ ఉద్యోగులు తప్పకుంట వ్యాక్సిన్ తీసుకోవాలని కరోనా రహితoగా జమ్మికుంట ను తీర్చిదిద్దాలని అన్నారు .

Oct 01
రాహుల్ గాంధీ అరెస్ట్ కి నిరసనగా యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో జమ్మికుంట బస్టాండ్ అవరణలో ధర్నా, రాస్తా రోకో

ఈ రోజు సాయంత్రం జమ్మికుంట బస్టాండ్ అవరణలో ధర్నా రాస్తా రోకో యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అలాగే యూపీ సీఎం ల దిష్టి బొమ్మ దగ్దం చెయ్యడం జరిగిన తర్వాత ధర్నా రాస్తరోకో చేసి అనంతరం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని రవి , NSUI సెంట్రల్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ సజ్జాద్ మొహమ్మద్ లు మాట్లాడుతూ దళిత మహిళా ను గ్యాంగ్ రేప్ చేసి కామాంధుల దాష్టీకానికి గురైన యువతి అరవకుడదని […]

Sep 08
బిజిగిర్ షరీఫ్ దర్గా దర్శనం చేసుకున్న ఐఎన్టియుసి అధ్యక్షుడు బాబర్ సలీం పాషా

తేదీ 07-09-2020 సోమవారం రోజున ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా హజ్రత్ సయ్యద్ ఇంకుషావళీ రహమతుల్లా అలై దర్గాను దర్శించుకున్న రామగుండంకి చెందిన ఐఎన్టియుసి అధ్యక్షుడు బాబర్ సలీం పాషా మరియు ఆయన సతీమణి అయిన రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ షకీనా బేగం కుటుంబ సభ్యులతో దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.దర్గాలో ముస్లింల మత గురువు గులాం యాసీన్, మౌలానా నౌమాన్ హాష్మి, ఖాజా పాష గార్లు ప్రత్యేక […]

Sep 06
జమ్మికుంట పట్టణ సుందరీకరణలో భాగంగా వసతుల ఏర్పాటు కై సర్వే

జమ్మికుంట పట్టణ సుందరీకరణ గురించి గౌరవనీయులు శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విలీనమైన గ్రామాలు ధర్మారం, రామన్నపల్లీ, కొత్తపల్లి లో సిసి రోడ్లు సైడ్ లైన్ లు కల్వర్టులు సెంటర్ లైటింగ్ పార్కులు స్మశాన వాటికలు మూడు గ్రామాలలో మౌలిక వసతుల గురించి లోకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేషినీ స్వప్న కోటి, కమిషనర్ రషీద్, మున్సిపల్ […]

Sep 05
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ధర్నా

సిఐటియు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక గాంధీ చౌరస్తాలో ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా టెస్టులు, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ ఉచితంగా చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, ప్రతి పేద కుటుంబానికి ఆరు నెలల పాటు నెలకు 7500 నగదు ఇవ్వాలని, రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, […]

Aug 18
మంత్రి ‘ తుఫాను ‘ పర్యటన

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నియోజక వర్గం లోని దెబ్బ తిన్న ప్రాంతాలను పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు అలాగే వరద బాదితులను కలిసి మంత్రి ఈటెల పరామర్శించారు.మంత్రి మాట్లాడుతూ… గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండాయి. వరద ప్రభావం తెలుసుకునేందుకు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మానేరు పరివాహక […]

Aug 04
హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి 15 లక్షల 125 కె.వి. జనరేటర్ సదుపాయం

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వరుసగా ఆధునిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్.టి. చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు ఆరంభమయ్యాయి. పెరిగిన సేవలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి ఆధునిక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా అడ్మిట్ అయిన పేషెంట్లు కరెంటు కోతతో […]

Aug 02
నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్ & ఉర్స్ ఉత్సవాలు…

కరొన ఎఫెక్ట్ తొ నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్&ఉర్స్ ఉత్సవాలు… ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా జరిగే ఉర్స్ ఉత్సవాలు covid 19 కరొన వ్యాధి వ్యాప్తి కారణంగా శనివారం రోజున జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నిరాడంబరంగా ఉర్సు ఉత్సవాలు జరపడం జరిగింది.. ఇంతకుముందే దర్గా కమిటీ ఉర్స్ ఉత్సవాలను రద్దు చేసినట్టు ప్రకటన చేయడం జరిగినది… ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఉర్స్ ఉత్సవాలలో ఈ సంవత్సరం […]

Aug 01
ప్రైవేట్ ఆస్పత్రుల మీద వస్తున్న ఫిర్యాదులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష

ప్రైవేట్ ఆస్పత్రుల మీద వస్తున్న ఫిర్యాదులు, వివిధ పత్రికలలో వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పి పి ఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు […]

Mar 08
కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి

కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంటే భయంతో వణుకుతున్న స్థితిలో హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాజిటివ్ పేషెంట్ ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పరామర్శించి చరిత్ర సృష్టించారు. సామాన్య ప్రజలే కాకుండా డాక్టర్లు సైతం చికిత్స చేయడానికి భయపడుతున్న తరుణంలో మంత్రి ఈటెల కరుణ పాజిటివ్ పేషెంట్ ను […]