కరీంనగర్ జిల్లా //హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మహిళా కార్యకర్తలు చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మొలుగూరు సదయ్య మరియు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ సంఘటనకు కారకుడైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించి ఉరి తీసి బాలికలను మహిళలను రక్షించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు […]
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటును హుజురాబాద్ కు తరలించారని SFI, NSUI, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం. గురుకుల పాఠశాల ఏర్పాటు అంశంలో మాట తప్పిన మంత్రి ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంత్రి గారికి వీణవంక మండలం పైన ఉన్నటువంటి వివక్ష ఎంత స్థాయిలో ఉందో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన మొండి పట్టుదల వధులకుండా ఒక […]
కరీంనగర్ జిల్లా// హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం లోని స్థానిక వర్తక సంఘ భవనంలో మేదరి పేద విద్యార్థి విద్యార్థులు ప్రతిభ పురస్కారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు వచ్చి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్య పేదరికంతో కాదు కృషితో చదవాలన్నారు పేదల అందరినీ ఆదుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మేదర సంఘ […]
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం స్థానిక శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ కోనేరులో దొమ్మేటి సాయి గౌడ్ (24) ఉదయం 6.15కు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి. ఆంజనేయ స్వామి మాల ధారణలో ఉన్న సాయి స్వస్థలం పరకాల. మృతునికి పోస్టు మార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో చేద బావిలో పూడిక తీయడం కోసం దిగిన ఇద్దరు కూలీలు బావి ఇరుకుగా ఉండడం, నీరు చాలా లోతులో ఉండడంతో మరియు వేసవి కాలం అవడం వల్ల ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన ఈ ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడిన జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని మేకల భద్రయ్య తన చేత బావిలో పూడిక నిండి ఉండటంతో వర్షాకాలం రావడానికి […]
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ఉపాధ్యాయనీలు ప్రవేశాల కోసం ప్రచారంలో భాగంగా స్థానిక స్పందన ఆశ్రమాన్ని సందర్శించి అందులోని పిల్లలను వారి విద్యాలయంలో చేర్పించాలని విద్యాలయంలోని అన్ని సౌకర్యాలను గురించి వారికి విపులంగా వివరించి చెప్పారు అందుకుగాను విద్యార్థులు సుముఖత చూపించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం రామన్న పల్లె గ్రామం కు చెందిన పేద మైనార్టీ వర్గానికి చెందిన ఎస్ డి మహబూబ్ ఎస్ డి గౌసియా ల కుమారుడు అయిన అబ్దుల్ కలాం ఆర్మీ కి అర్హత సాధించిన నందుకు కు జమ్మికుంట హిందూ ధార్మిక సంస్థలు కొత్తపల్లి నందు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లో శ్రీ ఆవాల రాజి రెడ్డి గారు రు గుండా తిరుపతయ్య గారు టెలికాం […]
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోనగంటి శారద మల్లయ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు ,వార్డు కౌన్సిలర్లు, నాయకులు ,ఆర్తి దారులు, కొనుగోలుదారులు, మార్కెట్ కార్మికులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రకాశం విజ్ఞాన కేంద్రం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు తేదీ 16 ,17, 18 నిర్వహి స్తున్నారు. రెండోరోజు భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శ మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ పరిశోధన యూనివర్సిటీ […]
ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణంలో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని రైల్వే ప్రయాణికుల సంఘం మెంబర్ అయిన పట్టణానికి చెందిన నన్నబోయిన రవికుమార్ న్యూఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కు వినతిపత్రం సమర్పించారు. representation to railway minister to stop express trains at jammikunta railway station ఈ సందర్భంగా danapur express కాజీపేట టూ సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్లేందుకు అదనపు […]