కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్ ను నారాయణ పేట, ములుగు తో పాటు నూతన జిల్లాగా ప్రకటించాలని దీనికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ చొరవ తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్. భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న హుజురాబాద్ ను పి.వి. జిల్లా గా ప్రకటించాలనిబార్ […]
కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్ వినూత్న కార్యక్రమం- నిరుపేదలకు మేము ఉన్నాం అనే భరోసా. పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తల పిరికెడు బియ్యం తీసుకరావడం… ప్రతి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కలసి సుమారు 70 క్వీన్టల్స్ కి పైబడి బియ్యం పోగు చేశారు.. ఈ రోజు ఆ బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు తల 10 కిలోల బియ్యం పంచడం.. ముఖ్య అతిథిగా హాజరైన […]
Ellandkunta Sri Seetha Rama Chandra Swamy Temple | Sri Ramanavami Utsavaalu | Etela Rajender | Ponnam Prabhakar | Koushik Reddy | Thummeti Sammireddy | Kamalaasan Reddy CP ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఈ రోజు స్థానిక శివాలయంలో (బొమ్మల గుడి) ప్రాంగణంలో రంగు రంగుల పూలతో అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ పాటలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]
గాయత్రి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జమ్మికుంట CI శ్రీ ప్రశాంత్ రెడ్డి
I wish u Happy Vinayaka Chavithi and I pray to God for your prosperous life.May you find all the delights of life,May your all dreams come true. వినాయక చవితి శుభాకాంక్షలు
తేదీ 19-08-2017 ఈరోజు జమ్మికుంట మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి గార్డెన్స్ లో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట ఎస్సై శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొనగంటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు నాగేందర్, సురోజు శ్రీధర్, రాంబాబు, శంకర్ శివన్న, శ్రీనివాస్ తదితర ఫోటోగ్రాఫర్ పాల్గొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విధ్యార్ధులు మరియు ప్రస్తుత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సెప్టెంబర్ 06, 07 తేదీలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాలను స్థాపించి ఎన్నో వేల మంది విద్యావంతులు కావడానికి కారణం అయినా స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహం కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన […]
ఈరోజు స్థానిక ‘సువర్ణ ఫంక్షన్ హాల్’ లో ‘మాస్టర్ జూనియర్ కళాశాల’ వారి welcome party నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ మరియు ద్వితీయ సం. విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా senior విద్యార్థులు, ప్రథమ సం. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి, గతంలో మాస్టర్స్ విద్యార్థులు state rank సాదించి రాష్ట్ర స్థాయిలో మాస్టర్స్ విజయకేతనం ఎగురవేసారాని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాన్దేట్, శ్రీ అబ్బిడి తిరుపతి రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ […]