Site logo

జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ

ఈరోజు జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ నియమించడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా షేక్ జబిఉల్ల , ఉపాధ్యక్షులుగా ఎం ఏ ఫెరోజ్ , కార్యదర్శిగా మొహమ్మద్ ముజీబ్ , సహాయ కార్యదర్శిగా మొహమ్మద్ సిరజొద్దిన్ , ట్రెజరీగా మొహమ్మద్ యాకుబ్ పాషా లు నియమితులు అయ్యారు
ఇందులో భాగంగా నూతన అధ్యక్షులు షేక్ జబిఉల్ల మాట్లాడుతూ మసీద్ అభివృద్దే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుంది అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో మత పెద్దలు  ఎం ఎ హుస్సేన్ , మొహమ్మద్ హజి , జమిల్ , అలిమొద్దిన్ , వహీదుల్ల , రబ్బానీ , ఇస్మాయిల్ , అజమ్ అలి  తదితర మత పెద్దలు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment